నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డి తొలగింపు
టీడీపీ రెండో జాబితా విడుదల.. పలువురికి షాక్
Published on Thu, 03/14/2024 - 13:06
సాక్షి, గుంటూరు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇక, రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించకపోవడం గమనార్హం.
- రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు.
- రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తికి దక్కని చోటు.
- చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి.
- మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీజీ కుమార్కు నిరాశ.
- మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్కు అవకాశం..
- గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్కు కేటాయింపు.
- గాజువాకలో జనసేనకు నిరాశ.
- సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు.
రెండో జాబితాలో ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సీనియర్ నేతలకు దక్కని చోటు
- టిక్కెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన నేతలు
- పెనమలూరులో బోడేకు నో టికెట్
- టిక్కెట్ లేదని చంద్రబాబు నుంచి ఫోన్
- కొన్ని అనివార్య కారణాలతో సీటివ్వలేకపోతున్నామని చంద్రబాబు నుంచి ఫోన్
- టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనంలో బోడే ప్రసాద్ , బోడే అనుచరులు
- చివరి ప్రయత్నంగా టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి టిక్కెట్ ఇవ్వాలని అడిగేందుకు సిద్ధమవుతున్న బోడే
- టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధప్రసాద్, దేవినేని ఉమా
- మైలవరం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమా , వసంత కృష్ణప్రసాద్ , బొమ్మసాని సుబ్బారావు
- అవనిగడ్డ టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్న మండలి బుద్ధప్రసాద్
- అవనిగడ్డ సీటు టీడీపీకి కేటాయించకపోతే సహకరించమంటున్న టీడీపీ నాయకులు
- టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్ లో మండలి బుద్ధ ప్రసాద్

#
Tags : 1
