కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా
Published on Tue, 08/30/2022 - 12:51
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ మరో నాటకానికి తెరలేపింది. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆ పార్టీ నేతలు తాత్కాలిక టెంట్లో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆ తాత్కాలిక టెంట్ ఓ వైపు ఒరిగిపోయింది.
కూలిపోయిన టెంట్తో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దీంతో మున్సిపల్ సిబ్బంది కూలిపోయిన టెంట్ను ఉదయాన్నే తొలగించారు. దీన్ని కూడా టీడీపీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోంది. ఆ టెంపరరీ టెంట్ వర్షంతో కూలిపోవడంతో దాన్ని తొలగించినటు మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
చదవండి: (Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఎంపీ శశిథరూర్!)
#
Tags : 1