తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్రెడ్డి
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్కు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్లో తొలిసారిగా ఎన్నికలు
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. బోగీలు దగ్ధం
పోలీసులున్నా.. రోడ్డుపైనే తాగేస్తున్నారు..
Published on Wed, 05/24/2023 - 09:26
నిజామాబాద్ నగరంలోని నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ రోడ్డులో సోమవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ.. చలాన్లు విధిస్తున్నారు. మరోపక్క అదే రోడ్డులోని వైన్స్ దుకాణం ఎదురుగా గల డివైడర్పై ఇద్దరు మందు బాబులు మద్యం తాగుతూ, దారిన పోయే ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్నారు.
పక్కనే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, మందుబాబులు మద్యం తాగడంపై పలు విమర్శలు చేస్తున్నారు. పోలీసులు వారిని పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
#
Tags : 1