AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు : ప్రధాని మోదీ
Published on Tue, 11/26/2024 - 18:38
ఢిల్లీ : రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు’ అని అన్నారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టులో దేశ 75వ రాజ్యాంగ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగంపై ప్రసంగించారు. రాజ్యాంగం అంటే డాక్యుమెంట్ కాదు. రాజ్యాంగం అంటే స్పూర్తి అని అన్నారు.
Addressing a programme marking #75YearsOfConstitution at Supreme Court. https://t.co/l8orUdZV7Q
— Narendra Modi (@narendramodi) November 26, 2024
#
Tags : 1