బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
భోజనానికి వెళ్తున్న టెస్టింగ్ సిబ్బందిపై దాడి
Published on Mon, 04/26/2021 - 12:20
సాక్షి, కోలారు: కోవిడ్ పరీక్ష చేయకుండా జాప్యం చేస్తున్నారని కోపంతో ఓ యువకుడు సిబ్బందిపై దాడికి దిగాడు. వివరాలు.. ఆదివారం ఎస్ఎన్ఆర్ ఆస్పత్రిలో కుమార్ (25) అనే యువకుడు కరోనా టెస్టు కోసం వచ్చాడు. టెస్టింగ్ ఆలస్యం చేస్తున్నారని సిబ్బంది భోజనానికి వెళ్లబోతుండగా కుమార్ వారిని అడ్డుకుని దుర్భాషలాడుతూ దాడి చేశాడు.
దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వచ్చి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. టెస్టుల ఆలస్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు తెలిపారు.
చదవండి: చనువుగా ఫోటోలు, వీడియో కాల్స్.. కట్ చేస్తే..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేశాడు
#
Tags : 1