AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్కు దివ్య మిట్టల్ గుడ్బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
పవన్ కల్యాణ్ ఓజీ.. ఏపీలో భారీగా టికెట్ ధరల పెంపు
Published on Wed, 09/17/2025 - 21:11
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
#
Tags : 1