Breaking News

'లక్ష్మీ నరసింహా'లో కొత్త పాట.. రీ రిలీజ్‌లో ట్రెండ్‌

Published on Thu, 06/05/2025 - 17:43

బాలకృష్ణ (Balakrishna), అసిన్ నటించిన 'లక్ష్మీ నరసింహా' (Lakshmi Narasimha) చిత్రం సుమారు 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మరో కొత్త సాంగ్‌ను ఈ చిత్రంలో చేర్చారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దానిని తాజాగా విడుదల చేశారు. 'మంచినీళ్లు తాగినోడు మామూలోడు' అంటూ సాగే ఈ సాంగ్‌ను చంద్రబోస్‌ రచించగా భీమ్స్‌ సంగీతం అందించారు.  2004లో విడుదలైన ఈ చిత్రం హిందీలో IPS నరసింహగా డబ్చేశారు. తమిళ చిత్రం సామికి రీమేక్‌గా తెలుగులో  జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు. జూన్‌ 8న ఈ మూవీ 4కె వెర్షన్‌లో విడుదల కానుంది.
 

Videos

పవన్ పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు

కలెక్షన్స్ లో ఖలేజా సెన్సేషన్

తండ్రి వివేక్ కి మంత్రి పదవి దక్కడంతో కొడుకు తీన్మార్ డాన్స్

మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

తగ్ లైఫ్ డిజాస్టర్ కు.. దుల్కర్ కు సంబంధం ఏంటి?

విజయవాడలో సెలూన్ షాప్ ప్రారంభించిన పవన్ కల్యాణ్

VVR కృష్ణం రాజు వ్యాఖ్యలపై పోతిన మహేష్ రియాక్షన్

భారత్ లో 6 వేలు దాటిన కోవిడ్ యాక్టివ్ కేసులు

కదం తొక్కిన టీచర్లు.. బాబుకు డెడ్ లైన్..

ఉస్కో అంటే ఊగిపోతున్న పోలీసులు

Photos

+5

గ్రాండ్‌గా అఖిల్‌- జైనాబ్ రిసెప్షన్‌ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : చేప మందు పంపిణీ.. పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మాగంటికి నేతలు కన్నీటి నివాళి (ఫొటోలు)

+5

అఖిల్‌ అక్కినేని సతీమణి 'జైనబ్‌' ఫోటోషూట్‌ లుక్స్‌ చూశారా..? (ఫొటోలు)

+5

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 07-14)

+5

గాయం నుంచి కోలుకుంటున్న రష్మీ.. అలా టైమ్‌పాస్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్‌ కనకాల దంపతులు (ఫోటోలు)

+5

మొత్తానికి శ్రీవారు ప్రపోజ్‌ చేశారు, సీక్రెట్‌ చెప్పిన ‘ప్రేమపావురం​’ (ఫొటోలు)