ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..
Breaking News
ప్రియుడితో మెనాలీసా పెళ్లి : రంగంలోకి వీహెచ్పీ
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు మోదీ ఫోన్
రష్యా చమురుపై అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్లో కొత్త చట్టం
నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్: సీఎం రేవంత్
యూఏఈ గుడ్న్యూస్.. వీసా ముగిసినా రావచ్చు..
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
నల్లమల అడవిలో నిప్పు.. మహానంది సమీపంలో కార్చిచ్చు..
ఇరాన్ పవర్ ఇంకా పూర్తీగా చూడలేదు..
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్న్యూస్
వివాదంలో కావ్యా మారన్.. సన్రైజర్స్లోకి పాక్ ఆటగాడు
చిరంజీవికి ఆహ్వానం
Published on Fri, 03/13/2026 - 09:14
టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవిని టీఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్రాజు కలిశారు. గద్దర్ అవార్డ్స్- 2025 ప్రదానోత్సవానికి ఆయన్ను ఆహ్వానించారు. ఉగాది సందర్భంగా ఈనెల 19న ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరగనున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అవార్డ్స్ విజేతలను జ్యూరీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు మెగాస్టార్ ఎంపిక అయ్యారు. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ హీరో నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటి రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) అవార్డ్స్ అందుకోనున్నారు. తాజాగా చిరంజీవిని కలిసినవారిలో టీఎఫ్డీసీ ఎండీ ప్రియాంక కూడా ఉన్నారు.
గద్దర్ అవార్డ్స్-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య
#
Tags : 1