Breaking News

నేపాల్ బ‌స్సు ప్ర‌మాదం.. ఏడుగురు భార‌తీయుల మృతి

Published on Fri, 07/12/2024 - 12:57

నేపాల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. నారాయ‌ణ‌ఘాట్‌-ముగ్‌లింగ్ జాతీయ ర‌హ‌దారిపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో రెండు బ‌స్సులు ప‌క్క‌నే ఉన్న న‌దిలో ప‌డ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్ర‌యాణికులు గ‌ల్లంత‌య్యారు.

వారిలో ఏడుగురు భార‌తీయులు ఉండ‌గా.. తాజాగా ఆ ఏడుగురు భార‌తీయులు మ‌ర‌ణించిన‌ట్లు తేలింది. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

కాగా నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బ‌స్సులు ప‌క్క‌నే ఉన్న త్రిశూలి నదిలో ప‌డిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.

రెండు బ‌స్సుల్లో దాదాపు 65 మంది ప్ర‌యాణికులు ఉండ‌గా.. వారంద‌రూ గ‌ల్లంత‌య్యారు. వారిలో ఏడుగురు భార‌తీయులు కూడా ఉన్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. 
బ‌స్సు ప్ర‌మాదం, భార‌తీయులు మృతి, కొండ‌చ‌రియ‌లు, భారీ వ‌ర్షాలు

ఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంట‌నే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)