Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువతి జుట్టు రాలిపోతోందని.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు..
Published on Sun, 07/03/2022 - 14:55
మైసూరు(బెంగళూరు): తలలో జుట్టు రాలిపోతోందని ఆవేదన చెందిన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరులో జరిగింది. రాఘవేంద్ర నగర లేఔట్లో నివాసం ఉంటున్న కావ్యశ్రీ (22) మృతురాలు. కొన్నిరోజులుగా ఆమెకు జుట్టు ఊడిపోతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. జుట్టు లేకపోతే అందరూ చిన్నచూపు చూస్తారని కుమిలిపోయింది. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి...
#
Tags