పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్
Breaking News
లాభాలకు బ్రేక్.. మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published on Tue, 10/14/2025 - 15:50
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 297.07 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 82,029.98 వద్ద, నిఫ్టీ 81.85 శాతం లేదా 0.32 శాతం నష్టంతో 25,145.50 శాతం వద్ద నిలిచాయి.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, వీ విన్ లిమిటెడ్, కోఠారి ప్రొడక్ట్స్, MTAR టెక్నాలజీస్, రెప్రో ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా మోటార్స్, గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ న్యూ లిమిటెడ్, ఏజీఐ ఇన్ఫ్రా, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1