Breaking News

ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ జోరు: అదరగొట్టిన శాంసంగ్‌ 

Published on Wed, 11/23/2022 - 10:32

న్యూఢిల్లీ: దేశంలో ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్‌లో 22 శాతం వృద్ధి చెందింది. 5జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్‌ నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి నమోదైందని సైబర్‌మీడియా రిసర్చ్‌ తెలిపింది.(Vu GloLED TV: క్రికెట్‌, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!)

‘సెప్టెంబర్‌ త్రైమాసికంలో శాంసంగ్‌ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. లెనోవో 26, యాపిల్‌ 19 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో 8 అంగుళాల శ్రేణి మోడళ్ల వాటా ఏకంగా 43 శాతముంది. శామ్‌సంగ్‌ అమ్మకాలు 83 శాతం, యాపిల్‌ ఐప్యాడ్‌ 26 శాతం దూసుకెళ్లాయి. ట్యాబ్లెట్‌ పీసీ విపణి 2022లో 10-15 శాతం వృద్ధి సాధిస్తుంది’ అని సీఎంఆర్‌ వివరించింది.  (భారత్‌ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు)

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)