అదానీVsహిండెన్‌బర్గ్‌: ఆర్‌బీఐ,సెబీపై ఆర్థికమంత్రి ఏమన్నారంటే!

Published on Mon, 02/06/2023 - 11:41

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల స్థిరీకరణ నియంత్రణ సంస్థలు... రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీల ప్రధాన ధ్యేయం కావాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో రెగ్యులేటర్లు పూర్తి విజయవంతంగా పని చేస్తున్నాయని కూడా ఉద్ఘాటించారు. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ, మార్కెట్లను స్థిరంగా ఉంచడానికి నియంత్రణ సంస్థలు సమయానికి పని చేయాలన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక కుట్ర కాదా అని అడిగినప్పుడు సీతారామన్ ఈ వ్యాఖ్య చేశారు. ఈ మేరకు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అదానీ గ్రూప్‌ సంక్షోభ పరిస్థితులపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, అది ఈ గ్రూప్‌ కంపెనీలకు మాత్రమే సంబంధించిన సమస్యని స్పష్టం చేశారు. ఏ కంపెనీకి కూడా భారత్‌ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలు ఇవ్వలేదని, బీమా కంపెనీల పెట్టుబడులు కూడా భారీగా లేవని అన్నారు.  
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ