Breaking News

పార్టీ గుర్తును ప్రకటించిన పవన్‌

Published on Mon, 08/13/2018 - 20:18

సాక్షి, నిడదవోలు : నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆ పార్టీ గుర్తును ప్రకటించారు. ‘పిడికిలి’ జనసేన పార్టీ గుర్తుగా ఆయన పేర్కొన్నారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో తనను తాను ఎన్టీఆర్‌గా పోల్చుకుంటూ వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కేజీ బేసిన్ ప్రజలందరిదని, దానిలో వాటా ఏపీ ప్రజలందరి హక్కు అని పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి టీడీపీకి చెందిన ఒక వ్యవస్థ ద్వారా టన్నులకొద్ది రేషన్‌ బియ్యం ఆఫ్రికాకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అనుభవజ్ఞులైనవారు కావాలనే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు సపోర్ట్‌ చేశానన్నారు. నిడదవోలులో ఆర్వోబీ బ్రిడ్జి నిర్మించలేకపోవడానికి ఇక్కడి పాలకులే కారణమని ఆరోపించారు.

Videos

ఈ - స్టాంపింగ్ కేసు లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు!

మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం

పటాన్ చెరు అగ్నిప్రమాదం.. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం

నా భర్త నిర్దోషి.. పూర్ణ భార్య సంచలన వీడియో

పాశమైలారంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

4 సార్లు 100 కోట్లు.. దూసుకుపోతున్న ధనుష్..!

ట్రెండ్ కి దూరంగా మహేష్ బాబు, రామ్ చరణ్

రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్.. అమరావతి భూసేకరణపై పెద్దిరెడ్డి కామెంట్స్

మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా

పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు

Photos

+5

డార్లింగ్‌ సామ్‌తో లంచ్‌ చేసిన కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

చిరకాల స్నేహితుల బర్త్‌డే పార్టీలో తమన్నా (ఫోటోలు)

+5

'3 ఇడియట్స్'లో స్టూడెంట్‌.. ఇప్పుడు హీరోయిన్‌గా ఛాన్సులు (ఫోటోలు)

+5

విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు)

+5

మాదాపూర్‌ హైటెక్స్‌లో ఆకట్టుకున్న..క్రియేటర్స్‌ కలెక్ట్‌ (ఫొటోలు)

+5

గోల్కొండ బోనాలు కోటకు వెల్లువెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

పెళ్ళైన ఇన్ని రోజులకి ఫోటోలు షేర్‌ చేసిన అఖిల్‌.. మ్యారేజ్‌ పిక్స్‌ వైరల్‌

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 29- జూలై 06)

+5

కోర్ట్‌ హీరో కొత్త మూవీ.. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

దిల్‌ రాజు డ్రీమ్స్‌ లాంచ్‌.. స్పెషల్‌ గెస్టుగా విజయ్‌ దేవరకొండ (ఫోటోలు)