రాజ్ తో సమంత రిలేషన్ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
గుంటూరును రాజధాని చేస్తే ఉద్యమం
Published on Wed, 08/13/2014 - 02:31
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరును రాజధానిగా ప్రకటిస్తే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో ఆయన మాట్లాడారు.
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని ఆందోళనలు జరుగుతుంటే మంత్రులు మాత్రం గుంటూరు నామస్మరణ చేస్తున్నారని అన్నారు. రాజధాని ఎంపికలోసీమ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని భూమా డిమాండ్ చేశారు.
#
Tags : 1