విశాఖ MP భరత్ కు బిగ్ షాక్ ఏకమైన ఎమ్మెల్యేలు
Breaking News
‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సిగ్గులేని ప్రదర్శన అంటూ విజయ్-త్రిషపై షాకింగ్ కామెంట్స్
రెండేళ్లుగా ప్రభుత్వం నన్ను వెంటాడి, వేటాడుతోంది: భూమన
కోనసీమ బోటు గల్లంతు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల తీవ్ర అవస్థలు
అయోధ్య విరాళాల కేసు.. చంపత్ రాయ్కు ఊరట
కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది: సుగాలి ప్రీతి తల్లి
ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచే కేబీఆర్ చుట్టూ వన్వే!
‘భారత్ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో..
‘సర్’ ముసాయిదా జాబితా విడుదల.. 6,70,203 మందికి డబుల్ ఓట్లు
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్లో
బాబూ.. ప్రశ్నిస్తే టీచర్లపై సస్పెన్షన్ విధిస్తారా?: వైఎస్ జగన్
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
Published on Mon, 08/17/2026 - 10:16
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 347.28 పాయింట్లు లేదా 0.45 శాతం నష్టంతో 77,661.97 వద్ద.. నిఫ్టీ 76.50 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 24,289.50 వద్ద నిలిచాయి.
ఐపిసిఎ లాబొరేటరీస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. NMDC స్టీల్ లిమిటెడ్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
#
Tags : 1