మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు
Breaking News
హార్ముజ్ దిగ్బంధం వేళ.. యూఎస్ సంచలన వీడియో విడుదల
సోషల్ మీడియా పరిచయం.. మహిళపై ఎస్ఐ లైంగిక దాడి
ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య
హెలికాప్టర్ ప్రమాదం.. 8 మంది మృతి
‘ఇదో ట్రాప్.. మోదీ, అమిత్ షా హామీలను నమ్మలేం’
హిందీ రుద్దుడుపై ప్రకాష్ రాజ్ వెటకారం!
ఆ ఘనత వైఎస్ జగన్దే: విడదల రజిని
అనకాపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు
కాసేపట్లో రాహుల్ గాంధీ ప్రసంగం
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్యకు ఎదురుగాలి!
బోగస్ హిందూ సర్టిఫికెట్తో పెళ్లి.. జ్యూస్లో మత్తుమందు ఇచ్చి..
భీకర కాల్పులు: సరందా అడవుల్లో టెన్షన్.. టెన్షన్
పరిశ్రమల భూములు అమ్ముతాం..
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
సముద్రం నేపథ్యంలో...
Published on Fri, 04/17/2026 - 00:09
నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్ దుర్గం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో జోయల్ జార్జ్ మాట్లాడుతూ– ‘‘సముద్రం నేపథ్యంలో సాగే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.
‘‘కథ నచ్చి ఈ సినిమా చేశాను’’ అన్నారు కైలాష్ దుర్గం. ‘‘మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని ఈ సినిమాని రూపొందించాం’’ అని నవీన్ రాజ్ చెప్పారు. ‘‘మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు’’ అని రాజీవ్ కనకాల చెప్పారు.
#
Tags : 1