ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం
Breaking News
AP: సమాచారశాఖ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల ఫోటోలు, వీడియోలు
భారత్లో చొరబాటుకు పాకిస్తానీయుల యత్నం..!
ఇరాన్ టార్గెట్లో.. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు?
ఉక్రెయిన్ రాజధానిలో.. ఇజ్రాయెల్ రాయబారుల ‘గజగజ’..!
నెతన్యాహు క్రీట్కు పారిపోయాడు..!: అరబిక్ మీడియా
సాల్మన్ను పథకం ప్రకారమే హత్య చేశారు: కాసు మహేష్రెడ్డి
జైపూర్లో ఆర్మీడే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణగా రోబో డాగ్స్
ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం
Tadepalligudem: ‘కోటి’ తెచ్చిన ‘కోడి’
పల్నాడు: ఎస్ఐ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు వ్యక్తి బలి
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటింది: ప్రధాని మోదీ
మమతకు సుప్రీంలో చుక్కెదురు
మరో ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్
‘ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో చెప్పడానికి మనమెవరం’
ట్రంప్ టారిఫ్లు.. కేంద్రానికి శశిథరూర్ కీలక సూచన
టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ కార్యకర్త కన్నుమూత
ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
ఐఏఎస్ ఎపిసోడ్.. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి: మంత్రి పొన్నం
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కీలక ప్లేయర్ దూరం
ఇండో-పాక్ వార్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బోర్డర్-2 ట్రైలర్
Published on Thu, 01/15/2026 - 20:05
గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన వార్ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటించారు.
#
Tags : 1