Breaking News

'మన శంకర వరప్రసాద్‌గారి'పై హైకోర్టులో పిటిషన్‌

Published on Sat, 01/10/2026 - 18:22

తెలంగాణలో మన 'శంకర వర ప్రసాద్‌గారు' చిత్రానికి  టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా దానిని తప్పుబడుతూ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. సినిమా టికెట్‌ ధరల పెంపు అంశాన్ని సవాల్‌ చేస్తూ   న్యాయవాది విజయ్‌ గోపాల్‌ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  కానీ, తను వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు పక్కనపెట్టింది. న్యాయస్థానం పనివేళల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చయాలని కోరింది. దీంతో సంక్రాంతి తర్వాత జనవరి 19న మరోసారి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

చిరంజీవి  నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్‌ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 

Videos

పది మంది మంత్రులు YS జగన్ పై ఎదురుదాడి..

బాబు సభలో జగన్ విజన్..

ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై కూటమి కక్ష

పల్లీ బఠాణీ

విశాఖ జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి

నా భార్యను చంపింది ఇంటి ఓనరే!

వరుస వివాదాల్లో TTD చైర్మన్, పాలక మండలి సభ్యులు

ఏపీలో మహిళలకు రక్షణ ఏ విధంగా ఉందో చూడండి.. కంటతడి పెడుతూ వీడియో విడుదల

దారి దోపిడీకి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా!

మేడారం జాతర షురూ.. పోటెత్తిన భక్తులు

Photos

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)

+5

తిరుమలలో సినీ నటులు తనికెళ్ల భరణి (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన.. ఆషికా, డింపుల్‌ (ఫొటోలు)

+5

'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)