ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published on Mon, 11/17/2025 - 15:48
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 388.17 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 84,950.95 వద్ద, నిఫ్టీ 103.40 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,013.45 వద్ద నిలిచాయి.
వీఎల్ఎస్ ఫైనాన్స్, బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్, బన్నారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్స్, ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ, మాక్పవర్ CNC మెషీన్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వాస్వానీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గాబ్రియేల్ ఇండియా, సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్, డెక్కన్ సిమెంట్స్, ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1