-
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
‘శీష్మహల్ టు తీహార్’.. కేజ్రీవాల్పై బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్మహల్ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. शराब घोटाले के सरगना - Sheesh Mahal To Tihar pic.twitter.com/MbLH0pn1JA — BJP Delhi (@BJP4Delhi) April 1, 2024 ‘గిల్టీ ఆఫ్ లిక్కర్ స్కామ్.. శీష్ మహల్ టు తీహార్’ అనే క్యాప్షన్ను పోస్టుకు జత చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్మహల్ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు సోమవారం( ఏప్రిల్ 1) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక -
తమిళనాడులో ప్రచార వేడి.. ప్రధానిపై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీట్పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీకి దక్కని ఊరట -
చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీ, వేడి నీళ్లైతే కొత్త పార్టీ..! ఇంతకీ ఎవరాయన?
ఆయన నిన్న రాత్రి డిన్నర్ చేసి పడుకొనే సమయానికి ఒక పార్టీలో ఉన్నాడు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని... మరో పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యాడు . టిఫిన్ చేస్తుంటే .. పాత పార్టీ వారు వచ్చి నచ్చ చెప్పారు . సాయంకాలం టీ తాగే సమయానికి తిరిగీ పార్టీ మారే ప్రయత్నం చేసారు . రేపు లేచి స్నానం చేసి , ఏ పార్టీ లో చేరుతారో తెలియదు . అయన రేపు చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీలోనే కొనసాగవచ్చని .. వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం పార్టీ మారడం ఖాయం అని ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడు పేను స్వామి విశ్లేషించారు. గవ్వల శాస్త్రం ప్రకారం అయన పాత పార్టీ లో కొనసాగే అవకాశం ఉందని యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంట్వ్యూ లో గవ్వల గన్నా రావు గారు సెలవిచ్చారు . చిలుక జ్యోతిష్యం ప్రకారం ఆయన కొత్త పార్టీ లోకి పోతాడు అని ఒక యూట్యూబ్ ఛానల్ తీసిన వీడియోకు ఒక్క రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ వచ్చాయి . ఒక రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ బోగస్ అని యూట్యూబ్ చానెల్స్ వ్యూస్ ను డబ్బులిచ్చి కొనుక్కొంటారని..... గిట్టని.. గిట్టుబాటు లేని కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారు సణుక్కొంటున్నారు. అయన ఏ పార్టీలో ఉంటాడు అనే దాని పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా వున్న ప్రముఖ బెట్టింగ్ సంస్థ వారు ఆయన కొత్త పార్టీ లో చేరే అవకాశముందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన పాత పార్టీ లోనే కొనసాగాలని కోరుతూ... ఆ పార్టీ కి చెందిన నలుగురు కార్యకర్తలు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య ప్రయత్నం చేసారు . వారు ఒంటికి నిప్పంటించుకొంటారేమో కెమెరా లు ఆన్ చేసి ఆశగా ఎదురు చూసిన ముప్పై అయిదు యూట్యూబ్ చానెల్స్ వారికి నిరాశ ఎదురయ్యింది . కాల్ షీట్స్ అయిపోవడంతో మరో షూటింగ్ కోసం ఆ కార్యకర్తలు బండెక్కి వెళ్లిపోయారు. షూటింగ్ పూర్తి కాకుండానే వారి వెళ్లిపోవడం అన్యాయమని ఇలా అయితే తాము జూనియర్ ఆర్టిస్ట్ల కోసం మరో కంపెనీని చూసుకొంటామని ఆ పార్టీ కీలకనాయకుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది . ఆయన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ ఆ నాయకులు నగర బంద్కు పిలుపునిచ్చారు. మద్యం దుకాణాలు లాంటి వాటి జోలికి తాము పోమని విద్యా సంస్థలు తెరిస్తే మాత్రం ఫర్నిచర్ ధ్వసం చేస్తామని వారు హెచ్చరించారు . ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో ఆయన కొత్త పార్టీలో చేరడం ఖాయం అని అరవై శాతం ప్రజలు తెలిపారు. ఆయన పాత పార్టీలోనే కొనసాగాలని కోరుతూ సర్వ మత ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు . ఆయన పార్టీ మారుతారు లేదా అనే విషయంపై ఇప్పుడు ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఊపిరి ఆడక ఇప్పటికే యాభై మంది గుండెపోటుకు , ఇరవై మంది మెదడు పోటుకు గురయ్యారు . మీ పిల్లాపాపల ఆలనా పాలన గాలికి వదిలి .. మీ శ్రీమతి గారిని టీవీ సీరియళ్లకు వదిలేసి .. మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్రతి క్షణం మారుతున్న పరిస్థితిని మీకు అర్ధ రాత్రి అయినా అప రాత్రి అయినా అందిస్తూనే ఉంటాము. గమనిక: ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కమెంట్లు. వీటిని చదువుతోంటే.... గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా చతికిలపడిన నేత, కేకలు, కూకలు తప్ప, ప్రసంగాల్లో మేటర్ లేని , వేల బుక్స్ చదివిన అపర మేధావి (అంతా ఉత్తిదే) గుర్తొస్తే మాత్రం మా బాధ్యత కాదు. -
చంద్రబాబు రాత్రి లోకేష్ ని రూమ్ లోకి పిలిచి
-
ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆ శాఖ మంత్రి ఉత్తమ్పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఉత్తమ్ మాటలు మాకే అర్థం కాలేదని.. ప్రజలకు ఏం అర్థమవుతుందన్నారు. ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్లో మాట్లాడారని కేటీఆర్ అన్నారు. -
పవన్ కళ్యాణ్ పొలిటికల్ శల్యుడు
-
టీడీపీ-జనసేన కూటమిపై అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
చంద్రబాబుపై కేశినేని నాని సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని కితాబిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మంగళవారం విజయవాడ పార్లమెంటరీ వైఎస్సార్సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లను విమర్శించడమే వాళ్ల పని. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులు ఇస్తారు. అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అన్నారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసు. ఇలాంటివాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా? లేదా? అనేది చంద్రబాబు, నారా లోకేష్లనే అడగాలి. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోను. ‘‘నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. నారావారిపల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక.. తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు’’ అని నాని సెటైర్లు వేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5వేల కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారు. ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు అని ఆరోపించారు ఎంపీ నాని. -
జనసేన నాగబాబు, పవన్ కళ్యాణ్ పై కొమ్మినేని సెటైర్లు
-
అమ్మ మహానటి..భువనేశ్వరిని ఇమిటేట్ చేసిన మంత్రి
-
పవన్ కళ్యాణ్ నీ అత్తారింటికి దారేది..మంత్రి గుడివాడ సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్..
-
ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన చోటే జెండా పీకేసిన చంద్రబాబు
-
పవన్, భువనేశ్వరిపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
కాంగ్రెస్లో అందరూ సీఎంలే.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని, కాంగ్రెస్కు ఓటేసి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎల్బీనగర్లో ఆదివారం ఆయన బీఆర్ఎస్ బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం అని మొత్తుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలన చూసి ఓటేయాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్లో అందరూ సీఎంలేనంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. జగ్గారెడ్డి కూడా సీఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో 6,7 మంది సీఎం కాండిడెట్లున్నారు పోటీలో లేకపోయినా జానారెడ్డి సీఎం పదవిపై ఆశ పడుతున్నారు. జగ్గారెడ్డి, రేవంత్రెడ్డి, భట్టి, ఉత్తమ్ అందరూ సీఎంలే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేయొద్దు. 2014కు ముందు నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడ్డారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. -
నేను చెప్పినట్టు చేస్తే చంద్రబాబుకి బెయిల్ వస్తుంది
-
పవన్ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా ?
-
సొల్లు మాటల సోదిగాళ్లు..
-
పవన్, లోకేష్ పై గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు
-
మీరే సింబాలిక్గా చెప్పడం ఎదైతో ఉందో.. టీడీపీపై విజయసాయిరెడ్డి సెటైర్లు..
సాక్షి, అమరావతి: టీడీపీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా!. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట. వాళ్ళ ఆనందమే వేరులే. మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్గా చెప్పడం ఎదైతో ఉందో.. నభూతో నభవిష్యత్’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2023 కాగా, చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. తమ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా, అది ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పలు కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నా, స్పందన ఉండటంలేదు. ప్రజలే కాదు.. ఆ పార్టీ శ్రేణుల్లోనూ స్పందన కరవైంది. శనివారం రాత్రి కూడా కాంతితో క్రాంతి అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమమూ విఫలమైంది. చదవండి: బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం -
పాల్ మళ్లీ ఏసేసాడు
-
నీ కొడుకును సీఎం చేస్తానన్నది నిజం కాదా?: బండి సంజయ్
-
కేటీఆర్ పెట్ట కథ..!
-
నారా ఫ్యామిలీ ఓవరాక్షన్..!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement