సాధారణంగా క్రీడాకారులకైనా.. ఒలింపిక్ పతకాలు గెలవాలన్నా.. శారీరక దారుఢ్యం ఉండాలి. బాడీ ఫిట్నెస్ కోసం ఏ ఆహారం తీసుకోవాలి..? యోగాగురు బాబా రాందేవ్ మాత్రం ఆవు నెయ్యి తినాలని చెబుతున్నారు. జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బీఫ్ తినడం వల్లే తొమ్మిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచాడని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలను రాందేవ్ తప్పుపట్టారు. ఆవు నెయ్యి తింటే నిజమైన చాంపియన్లు తయారవుతారని, బీఫ్ వల్ల కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఆవు నెయ్యిలో అంతటి శక్తి ఉందని చెప్పారు.
బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోల్ట్ చాలా పేదవాడని, బీఫ్ తినాల్సిందిగా అతని కోచ్ సలహా ఇచ్చాడని, దీనివల్లే బోల్ట్ తొమ్మిది ఒలింపిక్ పసిడి పతకాలు గెలిచాడని ట్వీట్ చేశాడు. కాగా బోల్ట్ మెనూలో బీఫ్ లేదు. బోల్ట్ మెనూలో ప్రధానంగా చికెన్, పోర్క్, చేపలు, దుంపకూరలు ఉంటాయి.
ఆ పవర్ బీఫ్లో కాదు.. ఆవునెయ్యిలో ఉంది
Published Tue, Aug 30 2016 4:10 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement