- అసెంబ్లీకి ముందే 4,000 నామినేటెడ్ పోస్టుల భర్తీ!
- మంత్రుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు కేబినెట్ మంత్రులంతా ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో భేటీ అయ్యారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సోమ, మంగళ వారాల్లో జిల్లాల్లో నియోజక వర్గాల వారీగా సమావేశాలు జరపాలని ఇందులో నిర్ణయించారు. పాత జిల్లాల వారీగా పదవుల భర్తీకి ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే దాదాపు 4 వేల నామినేటెడ్ పదవుల భర్తీకీ శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులను భర్తీ చేయలేదు. వాటితోపాటు జిల్లా స్థాయిలో పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులు తప్ప జిల్లాల్లో ఇతర పోస్టులను భర్తీ చేయలేదు. దేవాలయ కమిటీలు, గ్రంథాలయ కమిటీలతో పాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులకు ఎంపిక జరగనుంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, శాప్, ఖనిజాభివృద్ధి సంస్థ వంటి కార్పొరేషన్లలో పోస్టులు భర్తీ చేయనున్నారు.
‘నామినేటెడ్’ పదవుల పండుగ
Published Mon, Feb 27 2017 3:10 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement