ప్రముఖ కవి పాటిబండ్ల కన్నుమూత | writer patibandla death | Sakshi
Sakshi News home page

ప్రముఖ కవి పాటిబండ్ల కన్నుమూత

Apr 28 2015 2:04 AM | Updated on Sep 3 2017 12:59 AM

ప్రముఖ కవి పాటిబండ్ల కన్నుమూత

ప్రముఖ కవి పాటిబండ్ల కన్నుమూత

నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడికి చెందిన ప్రముఖ కవి, రచయిత, శతాధిక వృద్ధుడు పాటిబండ్ల వెంకటపతిరాయులు(101) సోమవారం మృతి చెందాడు.

నిజామాబాద్ కల్చరల్: నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడికి చెందిన ప్రముఖ కవి, రచయిత, శతాధిక వృద్ధుడు పాటిబండ్ల వెంకటపతిరాయులు(101) సోమవారం మృతి చెందాడు. కృష్జా జిల్లాలో జన్మించిన ఆయన ఉభయ భాషాప్రవీణుడు. తెలుగు, హిందీ, సంస్కృతంలో ప్రవీణ్యం ఉంది. ఆయన పలు పుస్తకాలు సైతం రాశారు. పాటిబండ్ల మృతి విషయం తెలుసుకున్న పలువురు కళాకారులు, సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement