నైజీరియన్ ఇళ్లపై దాడులు | Sakshi
Sakshi News home page

నైజీరియన్ ఇళ్లపై దాడులు

Published Sat, Jan 31 2015 7:44 PM

attacks on nigerian houses

హైదరాబాద్: నగరంలో నివాసముంటున్న నైజీరియన్ఇళ్లపై వెస్ట్‌జోన్ డీసీపీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం దాడులు చేశారు. వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలోనే స్థిరపడటంతో పోలీసులు దాడులు చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలోనే స్థిరపడిన సూడాన్ వాసిని కూడా అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement