'కాపు గర్జన ఆపాలని చూస్తే ఊరుకోం' | Sakshi
Sakshi News home page

'కాపు గర్జన ఆపాలని చూస్తే ఊరుకోం'

Published Mon, Jan 11 2016 8:26 PM

'కాపు గర్జన ఆపాలని చూస్తే ఊరుకోం' - Sakshi

తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 31న  తలపెట్టిన కాపు గర్జనను ఆపాలని చూస్తే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అంబటి హెచ్చరించారు.

Advertisement
Advertisement