మహానేతకు అశ్రు నివాళి | Sakshi
Sakshi News home page

మహానేతకు అశ్రు నివాళి

Published Thu, Sep 3 2015 1:00 AM

మహానేతకు  అశ్రు నివాళి - Sakshi

విద్యార్థులకు విద్యాదాతగా, అన్నదాతలకు అపర భగీరథునిగా, ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా రాష్ట్ర ప్రజలతో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పర్చుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తన పథకాల ద్వారా జనం గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న నాయకుడు.

ఆ మహానేత వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా ప్రజలు బుధవారం అశ్రు నివాళి అర్పించారు.  
 - సాక్షి,    విజయవాడ
 
 

Advertisement
Advertisement