కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా లింగయ్య
Published on Thu, 12/29/2022 - 04:12
పంజగుట్ట (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మిద్ది లింగయ్యను ఎన్నుకున్నట్లు ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ చించు ఊషన్న తెలిపారు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన నియామక పత్రాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో లింగయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోకాపేటలో ప్రభుత్వం మంజూరు చేసిన 2 ఎకరాల స్థలం, రూ.2 కోట్లతో త్వరలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని తీర్మానించినట్లు తెలిపారు.
#
Tags : 1