Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
ధర్మశాలలో ర్యాగింగ్ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి
సౌతాఫ్రికా సెలెక్టర్ల సంచలన నిర్ణయం
సిద్ధార్థ భయ్యా ఇక లేరు.. ప్రముఖుల దిగ్భ్రాంతి
TG: కాల్వలో స్కూల్ బస్సు బోల్తా..
‘మాటలే కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదు’
ఎల్ఐసీకి రూ. 11, 500 కోట్లు నష్టం, ఎందుకో తెలుసా?
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్
‘యాషెస్’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ ప్లేయింగ్ XII
ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
అర్జున్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్.. అచ్చం సచిన్లాగే!
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కోనసీమ కలెక్టర్ మహేష్కు తప్పిన ప్రమాదం
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్కు షాక్.. కేసు నమోదు
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
కొత్తగా 155 కరోనా కేసులు
Published on Sat, 06/11/2022 - 02:22
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు తున్నాయి. శుక్రవారం 16,319 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఏకంగా 155 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా హైదరాబాద్లో 81 మందికి వైరస్ సోకింది. 13 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.94 లక్షలకు చేరింది. ఒక రోజులో 59 మంది కోలుకోగా, మొత్తం ఇప్పటివరకు 7.89 లక్షల మంది కోలు కున్నారు. ప్రస్తుతం 907 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
#
Tags : 1