KSR COMMENT : రాజకీయ అవకాశవాది..!
Breaking News
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
ఐబొమ్మ రవి విచారణ.. ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
2025 చివరి సూర్యోదయం చూశారా?
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్లు
హైదరాబాద్లో న్యూఇయర్ జోష్.. ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే!
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఆ ఘటన ఎలా జరిగింది!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
2 వారాల్లో 3వ హత్య
ఏమైనా జరగొచ్చు! అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లతో సీఎస్
Published on Thu, 07/22/2021 - 14:43
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ సహా.. 16 వరద ప్రభావిత జిల్లాలపై సమీక్షించారు. టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, పోలీసు అధికారులతో మాట్లాడారు. వర్సాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో వరదలపై కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
#
Tags : 1