ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో భారీ పేలుడు
Published on Mon, 02/19/2024 - 15:34
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ శద్ధంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాల అయ్యాయి. పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

చదవండి: చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్కరు..!
#
Tags : 1