మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రాక్టీస్ మ్యాచ్ నాకు పూర్తి సంతృప్తినిచ్చింది: కోచ్ ద్రవిడ్
Published on Tue, 06/28/2022 - 07:02
ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టుకు ముందు తమ ఆటగాళ్లకు లభించిన ప్రాక్టీస్ పట్ల భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతృప్తిగా ఉన్నాడు. ఆదివారం లీస్టర్షైర్తో ముగిసిన నాలుగు రోజుల మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లందరూ ఆకట్టుకున్నారు.
కోహ్లి, గిల్, పంత్, శ్రేయస్, జడేజా అర్ధసెంచరీలు చేశారు. ‘టెస్టు మ్యాచ్కు ముందు ఏమేం లక్ష్యంగా ప్రాక్టీస్ మ్యాచ్లో బరిలోకి దిగామో అవన్నీ సాధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈ నాలుగు రోజుల మ్యాచ్ పూర్తి సంతృప్తినిచ్చింది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
చదవండి: India vs Ireland: సిరీస్పై కన్నేసిన భారత్.. వరుణుడు కరుణించేనా..?
#
Tags : 1