నాగబాబు నీతులు..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పాక్ను గెలిపించిన రిజ్వాన్
Published on Sun, 04/11/2021 - 05:42
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ రిజ్వాన్ (50 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా నిలిచి పాక్ను ఒంటిచేత్తో గెలిపించాడు. 189 పరుగుల లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో ఫహీమ్ అష్రఫ్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 188 పరుగులు సాధించింది. మార్క్రమ్ (51; 8 ఫోర్లు, సిక్స్), క్లాసెన్ (50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది.
#
Tags