కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పాక్ను గెలిపించిన రిజ్వాన్
Published on Sun, 04/11/2021 - 05:42
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ రిజ్వాన్ (50 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా నిలిచి పాక్ను ఒంటిచేత్తో గెలిపించాడు. 189 పరుగుల లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో ఫహీమ్ అష్రఫ్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 188 పరుగులు సాధించింది. మార్క్రమ్ (51; 8 ఫోర్లు, సిక్స్), క్లాసెన్ (50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది.
#
Tags : 1