కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కారు, ట్రాక్టరు ఢీ
Published on Sat, 06/03/2023 - 02:18
● ఒకరు మృతి, 8 మందికి గాయాలు
పొదిలి రూరల్: పొదిలి మండలం మాదాలవారిపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి బొలెరో వాహనం, ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. తొమ్మిది మంది భక్తులు శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకుని కారులో చైన్నె వెళ్తూ.. పొగాకు బేళ్లను తరలిస్తున్న ట్రాక్ట్రరును ఢీకొట్టారు. కారులో ఉన్న అశోక్వర్థన్లాల్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
#
Tags : 1