300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్రెడ్డి
హర్ముజ్లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ ట్విస్ట్!
డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్లో అమృత్సర్ ఎయిర్పోర్ట్!
ఉండి టీడీపీలో వర్గపోరు.. వెంకటేశ్వర రాజు ఇల్లు, ఆఫీసు కూల్చివేత
Published on Sat, 02/21/2026 - 10:37
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలోని ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దౌర్జన్య కాండపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తురి వెంకటేశ్వర రాజు (బొడ్డియ్య రాజు) ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల మేరకు.. ఉండి మండలం వెలిపర్రు గ్రామంలో వెంకటేశ్వర రాజు పార్టీ ఆఫీసు, ఇంటిని సర్వే చేసి కూల్చేస్తామంటూ నిన్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయమే ఆయన ఇల్లు, టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పోలీసులతో మొహరించి జేసీబీలతో అధికారులు కూల్చేశారు. అయితే, పొత్తూరి వెంకటేశ్వర రాజుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో భీమవరం నీలాద్రి ఆస్పత్రిలో చేరారు. దీంతో, పోలీసులు ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు.
#
Tags : 1