Breaking News

చంద్రబాబు దారుణాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు: హరీష్‌రావు ధ్వజం

Published on Thu, 12/22/2022 - 13:53

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలోనే అని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. ఉద్యోగాలు అడిగిన యువకులను నక్సలైట్ల పేరుతో కాల్చిచంపారని ఆరోపించారు. చంద్రబాబు దారుణాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ పేరుతో నిరుద్యోగుల నోట్లో చంద్రబాబు మట్టికొట్టారని దుయ్యయబట్టారు.

చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని హరీష్‌ రావు  విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత సైతం ఫైర్‌ అయ్యారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని.. ఆయన రాజకీయాలు ఇక్కడ నడవవు’ అని అన్నారు.
చదవండి: చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత షాకింగ్‌ కామెంట్స్‌

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)