మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Karnataka: నెమ్మదించిన కరోనా రక్కసి
Published on Sat, 07/03/2021 - 14:54
సాక్షి బెంగళూరు: రాష్ట్రంపై పంజా విసిరిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టగా డిశ్చార్జ్ల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో 2,984 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 28,49,997కి పెరిగింది. 14,337 మంది డిశ్చార్జ్ కాగా కోలుకున్నవారి సంఖ్య 27,60,881కి చేరింది. 88 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 35,222కి చేరింది.
53,871 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 1.92 శాతం, మరణాల రేటు 2.94 శాతంగా నమోదైంది. బెంగళూరులో కరోనా ఉధృతి మరింత తగ్గింది. 593 కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 12,14,828కి చేరాయి. 11,75,748 మంది డిశ్చార్జికాగా 23,424 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 11 మంది మృత్యువాత పడ్డారు.
#
Tags : 1