మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
థర్డ్వేవ్ ముప్పు నిజమే.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: కేజ్రీవాల్
Published on Sat, 06/12/2021 - 12:36
న్యూఢిల్లీ: కోవిడ్-19 థర్డ్వేవ్ ముప్పు ఉందన్న మాట నిజమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు. కరోనా కేసులు తగ్గుతున్న వేళ అన్లాక్ ప్రక్రియలో భాగంగా మరిన్ని ఆంక్షలను సడలిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..'' థర్డ్ వేవ్ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్చలు చేపట్టాం.సెకండ్ వేవ్పై పోరాటంలో ఢిల్లీ ప్రజలు భుజం-భుజం కలిపి సహకరించారు. పారిశ్రామిక రంగం కూడా ఈ యుద్ధంలో పాల్గొంది. యూకేలో పరిస్థితులు చూస్తుంటే థర్డ్ వేవ్ భయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో మనం ఖాళీ కూర్చోలేం'' అని తెలిపారు.
చదవండి: చిన్నపాటి ఘర్షణ.. ఆసుపత్రిలోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు
#
Tags : 1