Breaking News

బెంగాల్‌లో కరోనా విజృంభణ, సీఎం మమత కీలక నిర్ణయం

Published on Sat, 05/15/2021 - 13:18

కోల్‌కత్తా: భారత్‌లో కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహమ్మారి నియంత్రణకు అన్ని రాష్ట్రాలు నడుం బిగించాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌  వంటి కట్టడి చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుదల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 16 నుంచి 30 వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో రేపటి (ఆదివారం) నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి రానుంది. కాగా పశ్చిమబెంగాల్‌లో కోవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది.

చదవండి: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)