మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కరోనా విజృంభణ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
Published on Wed, 12/28/2022 - 14:24
చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అన్నీ దేశాలు ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారత్లోనూ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు అస్వస్థత..
#
Tags : 1