AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్కు దివ్య మిట్టల్ గుడ్బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
భర్త వేధింపులకు టెక్కీ బలి
Published on Fri, 08/29/2025 - 07:46
కర్ణాటక: మహిళా ఐటీ ఇంజినీరు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. ఎస్జె పాళ్యలో నివాసం ఉంటున్న శిల్ప (26) ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త ప్రవీణ్ చెబుతున్నాడు. సుద్దగుంటపాళ్యలోని నివాసంలో ఆమె ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. శిల్పాను ప్రవీణ్ కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రవీణ్ వేధింపులు, చిత్రహింసలు కారణంగా ఇలా జరిగిందని వారు విలపించారు. శిల్ప ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ప్రవీణ్ పానీపూరి వ్యాపారం చేసేవాడని, అనుమానంతో నిత్యం వేధించేవాడని చెప్పారు. పెళ్లి సంబంధం సమయంలో తాను ఐటీ ఇంజినీరని అబద్ధాలు చెప్పాడని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా భర్త ప్రవీణ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
#
Tags : 1