టీడీపీపై ఈసీ సీరియస్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిహార్లో తుపాకీతో కాల్చుకుని తెలంగాణ జవాన్ ఆత్మహత్య!
Published on Fri, 08/19/2022 - 12:29
పాట్నా: భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)కు చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్, సుపాల్ జిల్లాలోని వీర్పుర్లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్ఎస్బీ 45వ బెటాలియన్కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
Bihar | A jawan of SSB (Sashastra Seema Bal) 45 battalion, Chimala Vishnu shot himself dead at Veerpur, Supaul today. He hailed from Telangana. Details awaited.
— ANI (@ANI) August 19, 2022
ఇదీ చదవండి: బిహార్లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం
#
Tags