మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
థర్డ్ వేవ్లో 50 లక్షల మందికి కరోనా.. 5 లక్షల మంది పిల్లలకు
Published on Sat, 06/26/2021 - 00:41
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ –19 మహమ్మారి మూడో వేవ్లో ఐదు లక్షల మంది పిల్లలతో సహా 50 లక్షల మందికి కరోనా సోకే అవకాశం ఉందని రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే పేర్కొన్నారు. శుక్రవారం బుల్ధానాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో వేవ్లో గరిష్ట స్థాయిలో ఎనిమిది లక్షల యాక్టివ్ కేసులు ఉండవచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించామని చెప్పారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం, తగిన మందుల నిల్వను సమకూర్చుకోవడంతోపాటు శిశువైద్యులతో సహా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని సంసిద్ధులను చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడో వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
#
Tags : 1