టీజే టిల్లు సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Published on Thu, 10/27/2022 - 06:25

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్‌’ రూపొందనుంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి వచ్చే మార్చిలో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. 

‘డబుల్‌ ఫన్‌.. డబుల్‌ రొమాన్స్‌’ అని ట్వీట్‌ చేశారు సిద్ధు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, కెమెరా: సాయి ప్రకాష్‌.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ