హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
సెప్టెంబర్లో సెట్స్పైకి చెర్రీ-శంకర్ సినిమా
Published on Tue, 08/03/2021 - 15:29
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్లో సెట్స్పైకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతోందట. ఇందుకు తగ్గట్టుగా రామ్చరణ్ డేట్స్ కూడా కేటాయించేశారని ఫిల్మ్నగర్ టాక్. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్ని ఇప్పటికే శంకర్ సెలక్ట్ చేశారని భోగట్టా. సెప్టెంబర్ 8 నుంచి ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారని టాక్.
ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ను ఇండియాలోనే పూర్తి చేయనున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారట. ఎలాగైనా 2022 జూలైకి షూటింగ్ పూర్తిచేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక.
#
Tags : 1