కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

Published on Fri, 07/03/2026 - 00:56

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఒకరు. ఈ నిర్మాణ సంస్థ తమిళంలోనూ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళంలో తమ బ్యానర్‌లో నిర్మిస్తున్న 4వ చిత్రానికి నిర్మాతలు నవీన్‌ యెర్నేని– రవిశంకర్‌ యలమంచిలి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరో.

కరణ్‌ అరవింద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కీర్తీశ్వరన్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకులు అధిక్‌ రవిచంద్రన్, రవికుమార్, కీర్తీశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్‌ నాన్న’ ఫేమ్‌ శౌర్యువ్‌ ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ‘‘పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Videos

క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి

కేతన్ కేసులో కీలక మలుపు

ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్

పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్

ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ

మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో

ప్రశ్న రావణీని కోర్టుకు తీసుకెళ్తుండగా జనసైనికుల ఓవర్ యాక్షన్

వీళ్ళ కోసమారా! సింహం లాంటి బుద్దోడిని పక్కన పెట్టారు

సీనియర్ NTR డైలాగ్ చెప్పిన హెరోయిన్ భాగ్య శ్రీ

ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్

Photos

+5

ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026 (ఫొటోలు)

+5

సీఎం విజయ్ తండ్రి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

బుల్లితెర డాక్టర్‌ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)

+5

మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునయన (ఫొటోలు)

+5

పింక్ శారీలో టాలీవుడ్ నటి అనసూయ గ్లామర్ (ఫొటోలు)

+5

క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్‌ జగన్‌ భరోసా (ఫొటోలు)

+5

నాగబంధం ప్రమోషన్స్‌లో హీరోయిన్‌ నభా నటేష్.. (ఫొటోలు)