మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముగిసిన ఉత్సవ విగ్రహాల వివాదం
Published on Sat, 04/01/2023 - 00:38
బోనకల్: మండలంలోని ఆళ్లపాడులో శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు విషయంలో రెండు వర్గాల నడుమ నెలకొన్న ఉద్రిక్తత శుక్రవారం చల్లారింది. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యాన గురువారం కల్యాణం నిర్వహించాక ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రామాలయానికి తీసుకొచ్చేసరికి తాళం వేసి ఉండడంతో బయటే పెట్టారు. ఈక్రమంలో ఎస్ఐ తేజావత్ కవిత శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను పిలిపించి సయోధ్య కుదిరించడంతో వివాదం ముగిసింది. దీంతో కాంగ్రెస్ నేతలు కల్యాణం జరిపించిన ఉత్సవ విగ్రహాలను కూడా రామాలయంలో పెట్టారు.
#
Tags : 1