ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముంపు పరిస్థితులు తలెత్తకుండా చర్యలు
Published on Thu, 05/25/2023 - 01:20
బనశంకరి: నగరంలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడా ముంపు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు సత్వరం తొలగించాలని పాలికె అధికారులకు బీబీఎంపీ కమిషనర్ తుషార్గిరినాథ్ సూచించారు నగరంలోని రాజాజీనగర, బొమ్మనహళ్లి ముంపుప్రాంతాలైన అరికెరె, అనుగ్రహలేఔట్ ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అనుగ్రహ అపార్టుమెంట్ వద్ద రాజకాలువ నీరు పొంగిపొర్లుతుండటాన్ని పరిశీలించి, తక్షణం పూడిక తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో 225 చెట్ల్లు, 1050 చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయని కమిషనర్ తెలిపారు. వాటిని ఇప్పటికే తొలగించామన్నారు. ఆయన వెంట బొమ్మనహళ్లి వలయ కమిషనర్ హరీశ్కుమార్, బసవరాజ్ కబాడే, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1