Breaking News

మోదీ, బైడెన్‌.. ఇద్దరూ ఇద్దరే!

Published on Fri, 11/11/2022 - 10:34

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇద్దరూ ఇద్దరేనని అమెరికా  పొగడ్తలు గుప్పించింది. ఇండోనేషియా బాలిలో జరగబోయే జీ20 సదస్సులో.. మోదీ-బైడెన్‌లు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో.. 

జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లీవన్‌ గురువారం వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇద్దరూ ఇద్దరే. క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొవడంలో..  ఈ ఇద్దరూ ఒకేరకమైన ఆసక్తులు కనబరుస్తుంటారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కష్టపడుతుంటారు అని సల్లీవన్‌ తెలిపారు. 

మోదీ-బైడెన్‌లు ఉత్పాదక, ఆచరణాత్మక సంబంధం ఈ కలిగి ఉన్నారని ఆయన అన్నారు. జీ20 సదస్సు నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య భేటీ అందరి దృష్టి ఆకర్షించడం ఖాయమని అన్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జీ20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఎవరీ నబీలా సయ్యద్‌!

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)