వర్మకు పవన్ అవమానం.. రగిలిపోతున్న పిఠాపురం
Breaking News
ఐసీసీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సీపీఎం రామారావు హత్య కేసు.. కాంగ్రెస్ నేతలకు పాలిగ్రాఫ్ టెస్టు
Nalgonda: వామ్మో.. పూర్తిగా తిన్న తర్వాత..
T20 WC: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!
స్కిల్ స్కామ్ కేసు అలా ముగిసింది..
ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు
ఇరాన్కు కొత్త టెన్షన్.. చైనా కరుణించేనా?
బాసూ.. ఈ స్పీడు ఏంటి?
ఇరాన్ సంచలన నిర్ణయం.. అతడికి ఉరిశిక్ష
మరో టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి
షక్స్గామ్ లోయ మాదే
ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు..
పండుగనాడు పస్తులేనా?
రాష్ట్ర ఉద్యోగులకు 3.64% డీఏ
గుంటూరు
Published on Wed, 11/29/2023 - 01:48
బుధవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2023
ప్రతి ఇంటికీ నిరంతరాయంగా విద్యుత్ వెలుగులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఓ సబ్స్టేషన్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేయగా, పల్నాడు జిల్లాలో ఉన్నతీకరించిన మరో సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యహస్తాలు మీదుగా వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
● ఏఎన్యూలో కొత్త సబ్స్టేషన్ నిర్మాణానికి వర్చువల్గా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
● కొండమోడులో ఉన్నతీకరించిన ఉపకేంద్రం ప్రారంభోత్సవం ● నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
అదే ప్రభుత్వ లక్ష్యం
7
న్యూస్రీల్
#
Tags : 1